అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని రొళ్ల మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై మక్బూల్ భాష మానవత్వం చాటారు. రొళ్ల బస్టాండ్ ఆవరణలో.. ఓ మహిళ హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోయింది. గమనించిన ఎస్సై మక్బూల్ భాష.. వెంటనే ప్రైవేటు వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. కరోనాను లెక్కచేయకుండా.. ఎస్సై చేసిన సేవను ప్రజలు అభినందిస్తూ.. కృతజ్ఞతలు తెలిపారు.
మానవత్వం చాటిన ఎస్సై - రొళ్ల మండల ఎస్సై మక్బూల్ భాష మానవత్వం
అనంతపురం జిల్లా రొళ్ల బస్టాండ్ ఆవరణలో.. ఓ మహిళా హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోయింది. రొళ్ల మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై మక్బూల్ భాష.. ఆమెను గమనించి, ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.
![మానవత్వం చాటిన ఎస్సై si humanity](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:39:24:1620230964-ap-atp-76-05-manavatvam-chatina-si-photo-ap10175-05052021192049-0505f-1620222649-504.jpg)
si humanity