ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదం చేయని డ్రైవర్లకు అధికారుల సన్మానం - road safety awareness program in anantapuram

అనంతపురంలో రహదారి భద్రతా వారోత్సవ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 30 ఏళ్లుగా సర్వీస్​లో ఉండి ఒక్క ప్రమాదం చేయని డ్రైవర్లను అధికారులు సన్మానించారు.

ప్రమాదం చేయని డ్రైవర్లకు అధికారుల సన్మానం
ప్రమాదం చేయని డ్రైవర్లకు అధికారుల సన్మానం

By

Published : Jan 28, 2020, 10:33 AM IST

అనంతలో రోడ్డు భద్రత వారోత్సవాల ముగింపు కార్యక్రమం

అనంతపురం ఆర్టీసీ డిపోలో రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం ఎస్పీ సత్యయేసుబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సెల్​ఫోన్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేయవద్దని డ్రైవర్లకు సూచించారు. ప్రమాదాలు జరిగే మలుపుల రహదారుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 30 ఏళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్లుగా పనిచేస్తూ ఒక్క ప్రమాదం చేయని డ్రైవర్లను సన్మానించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details