ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధర్మవరంలో పోలీసుల రక్తదాన శిబిరం - డిఎస్పి రమాకాంత్

పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

Police set up a blood donation camp in Dharmavaram
ధర్మవరంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన పోలీసులు

By

Published : Oct 28, 2020, 5:19 PM IST

అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ధర్మవరంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ రమాకాంత్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ఈ శిబిరాన్ని ప్రారంభించారు.

పోలీసులు సేవాభావంతో పనిచేయాలని.. అప్పుడే ప్రజలకు చేరువ అవుతారని ఆర్డీవో అన్నారు. ధర్మవరం పోలీస్ సబ్ డివిజన్ లోని 200 మంది పోలీసులు, హోంగార్డులు రక్తదానం చేశారు.

ABOUT THE AUTHOR

...view details