ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోస్టాఫీస్​లో మద్యం.. స్వాధీనం చేసుకున్న పోలీసులు - కదిరిలో మద్యం స్వాధీనం

కౌలేపల్లి తపాలా కార్యాలయంలో నిలువ ఉంచిన కర్ణాటక మద్యాన్ని కదిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Police in possession of liquor in Karnataka
Police in possession of liquor in Karnataka

By

Published : Mar 11, 2020, 6:11 PM IST

పోస్టాఫీసులో మద్యం.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

అనంతపురం జిల్లా కదిరి మండలం కౌలెపల్లి కాలనీ తపాలా కార్యాలయంలో నిల్వ ఉంచిన కర్ణాటక మద్యాన్ని.. కదిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంలో ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు.. పోస్టల్ , రెవెన్యూ అధికారుల సమక్షంలో తపాలా కార్యాలయ తలులుపు తెరిచి సోదా చేశారు. మద్యాన్ని గుర్తించారు. స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు.. డీఎస్పీ షేక్ లాల్ అహమ్మద్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details