ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిరాశ్రయులు, యాచకులకు.. పోలీసుల అన్నదానం - అనంతపురం జిల్లా తాజా వార్తలు

కరోనా కారణంగా ఎంతో మంది యాచకులు, నిరాశ్రయులు ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారికి ఆహరం అందిస్తూ ఆదుకుంటున్నారు అనంతపురం జిల్లా గుత్తి పోలీసులు.

gutti police
గుత్తి పోలీసులు

By

Published : Jun 7, 2021, 11:48 AM IST

సంపూర్ణ లాక్ డౌన్ కారణంగా అనంతపురం జిల్లా గుత్తిలో ఎంతో మంది యాచకులు, నిరాశ్రయులు ఆకలికి అలమటిస్తున్నారు. అలాంటి వారికి అండగా నిలుస్తున్నారు అనంతపురం జిల్లా గుత్తి పోలీసులు. వందమందికి ఆహార పొట్లాలు, నీళ్ల ప్యాకెట్లను అందజేసినట్లు సీఐ రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తి ఎస్ఐ గోపాలుడుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details