అనంతపురంలో హిజ్రాలకు పోలీసులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసులు, శిక్షణ డీఎస్పీ చైతన్య, ఒకటో పట్టణ సీఐ ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో 45 మంది హిజ్రాలను గుర్తించి సరకులు అందించారు. కొవిడ్ తగ్గేవరకూ భిక్షాటన చేయకూడదని సూచించారు.
హిజ్రాలకు నిత్యావసరాలు పంచిన పోలీసులు - hizras news in anantapur dst
అనంతపురం జిల్లాలోని హిజ్రాలకు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్పై అవగాహన కల్పిస్తూ.. వైరస్ తగ్గుముఖం పట్టేవరకూ భిక్షాటన చేయకూడదని సూచించారు.
![హిజ్రాలకు నిత్యావసరాలు పంచిన పోలీసులు polcie distributes necessaries to hizars in anantapur dst](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8006016-874-8006016-1594626948274.jpg)
polcie distributes necessaries to hizars in anantapur dst
Last Updated : Jul 13, 2020, 4:17 PM IST