ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనాడు - ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో ప్లాస్టిక్​ నిషేధంపై అవగాహన - plastic ban students rally at tadipathri newsupdates

ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి యర్రగుంటపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు "ఈనాడు - ఈటీవీ భారత్" ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్​ వద్దు.. పర్యావరణమే ముద్దు అంటూ నినాదాలు చేశారు.

plastic ban students rally
ప్లాస్టిక్ వద్దు పర్యవరణమే ముద్దు విద్యార్థుల ర్యాలీ

By

Published : Dec 8, 2019, 9:54 AM IST

ప్లాస్టిక్ నిషేధంపై విద్యార్థుల ర్యాలీ

అనంతపురం జిల్లా తాడిపత్రి యర్రగుంటపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో "ఈనాడు-ఈటీవీ భారత్" ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యవరణానికి కలిగే నష్టాలను వివరించారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్​ను నిషేధించాలని విద్యార్థులు ఫ్లకార్డులు చేతపట్టి వీధుల్లో ర్యాలీ చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి ప్లాస్టిక్ వద్దు పర్యావరణమే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ప్లాస్టిక్ బదులుగా జూట్ కవర్లను వినియోగించాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details