ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

40 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాల పంపిణీ - peanut seeds distribution news in chennekottapalli

రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో బోరుబావుల కింద వేరుశనగ సాగు చేసే రైతులకు 40 శాతం సబ్సిడీతో కే6 రకం వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు.

peanut seeds distribution with 40% subsidy in ananthapuram district

By

Published : Nov 25, 2019, 8:55 PM IST

40 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలను పంపిణీ

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో బోరుబావుల కింద వేరుశనగ సాగు చేసే రైతులకు 40 శాతం సబ్సిడీతో కే6 రకం వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. క్రితం సారి వేరుశనగ అందని రైతులకు భూమి విస్తీర్ణం బట్టి 4బస్తాల వేరుశనగ ఇవ్వనున్నారు. ఇందుకుగాను రైతు తమ ఆధార్ కార్డు.. పాస్​బుక్కు.. కరెంట్ బిల్లు తీసుకురావాలని అధికారులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details