ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వరుణుడి జడి.. అరకొర దిగుబడి

By

Published : Oct 4, 2020, 10:22 AM IST

ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు రాయలసీమలో కొన్ని పంటలు నాశనం అయ్యాయి. పంట చేతికొచ్చేవేళ..వానలు పడటంతో రైతన్నకు తీవ్రనష్టం వాటిల్లింది.

Peanut crop  damaged at anantapur district
రాయలసీమలో వేరుసెనగ పంట

రాయలసీమ జిల్లాల్లో ప్రధాన పంట వేరుశనగ. దిగుబడి చేతికొచ్చే వేళ ఎగతెగని వర్షాలతో పంట దెబ్బతింది. రాయలసీమ 4 జిల్లాల్లో దాదాపు 26 లక్షల ఎకరాల్లో వేరుశనగ వేయగా.. అనంతపురం జిల్లాలోనే 12.20 లక్షల ఎకరాల్లో సాగైంది. గుంతకల్లు మండలం గుండాలతండాకు చెందిన రైతు సేవ్యానాయక్‌ తన ఐదెకరాల్లో వేరుశనగ వేశారు. సాధారణంగా ఒక్కో ఎకరాకు 25-30 బస్తాల కాయలు వచ్చేవి. అధిక వర్షాల వల్ల నీరు నిలిచి వేరు బలపడక.. కాయ ఎదగక.. ఐదారు బస్తాలు కూడా రాలేదని వాపోయాడు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details