అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాలలో కొన్ని సంవత్సరాలుగా ఒక నెమలి గ్రామంలో తిరుగుతోంది. దాన్ని ఆ గ్రామ ప్రజలు అతిథిగా భావిస్తారు. ఆహారం, నీరు అందిస్తూ ఉంటారు. ఇవాళ వినాయక చవితి రోజున మయూరం ఇంటి మిద్దెలపై విహరిస్తూ కనిపించింది. అది చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.
ఇంటి మిద్దెలపై 'మయూర' విన్యాసం - అమిద్యాలలో నెమలి
అనంతపురం జిల్లా అమిద్యాలలో అతిథి మయూరం కనునిందు చేసింది. మయూరం అతిథేంటని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే.
![ఇంటి మిద్దెలపై 'మయూర' విన్యాసం peacock at amidyala village ananthapuram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8516302-956-8516302-1598100415106.jpg)
ఇంటి మిద్దెలపై 'మయూర' విన్యాసం