అనంతపురం జిల్లాలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆర్గానిక్ డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్స్ను ఏర్పాటు చేశారు. సోడియం హైపో క్లోరైడ్ రసాయనంతో చర్మ సంబంధిత ఇబ్బందులు తలెత్తుతున్న కారణంగా ఆర్గానిక్ డిస్ ఇన్ఫెక్టెంట్ టన్నెల్స్ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో ఇవాళ నాలుగో టన్నెల్ను కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఐదు కరోనా నిర్థరణ పరీక్షల ప్రయోగశాలలు అందుబాటులోకి వచ్చాయన్నారు. రోజూ 350 నమూనాలను పరీక్ష చేసే సామర్థ్యం ఉందంటున్న కలెక్టర్ గంధం చంద్రుడితో ఈటీవీ భారత్ ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి.
అనంతలో నాలుగో ఆర్గానిక్ డిస్ ఇన్ఫెక్టెంట్ టన్నెల్ ఏర్పాటు - అనంతపురంలో కరోనా వార్తలు
సోడియం హైపో క్లోరైడ్ ద్రావణంతో చర్మ సమస్యలు వస్తాయన్న సూచనల మేరకు.. అనంతపురంలో ఆర్గానిక్ డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ను ఏర్పాటు చేశారు.

organic-disinfectant-tunnels-are-used-in-ananthapuram-for-corona-virus
కలెక్టర్ గంధం చంద్రుడితో ఈటీవీ భారత్ ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి
ఇదీ చదవండి: