అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలో శనివారం సాయంత్రం లాలుస్వామి అనే బాలుడిని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కారు బళ్లారి నుంచి బెంగళూరుకు వెళ్తున్నట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారు ఢీ కొని తొమ్మిదేళ్ల బాలుడు మృతి - crime news in aanathapur district news
కారు ఢీ కొట్టిన ఘటనలో ఓ బాలుడు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో జరిగింది.
one-boy-dead-in-car-accident-at-ananthapur-district