అనంతపురం జిల్లా మడకశిర మండలం మెలవాయి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నాడు-నేడు పనుల పురోగతి తెలుసుకునేందుకు అధికారులు సందర్శించారు. తనిఖీల్లో భాగంగా వంద సిమెంట్ బస్తాలు తగ్గినట్లు నోడల్ అధికారి గుర్తించారు. విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు.
నాడు-నేడు పనులపై ఉన్నతాధికారులకు నివేదిక - melavali primary school nadu nedu programme updates
మెలవాయి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నాడు-నేడు పనులను నోడల్ అధికారి, ఎంఈవో, ఎంపీడీవో పరిశీలించారు. తనిఖీల్లో తగ్గిన వంద సిమెంట్ బస్తాలపై పాఠశాల ప్రధానోపాధ్యాయున్ని ప్రశ్నించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.
నాడు నేడు పనులపై మెలవాయి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తనిఖీలు