ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాడు-నేడు పనులపై ఉన్నతాధికారులకు నివేదిక - melavali primary school nadu nedu programme updates

మెలవాయి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నాడు-నేడు పనులను నోడల్ అధికారి, ఎం​ఈవో, ఎంపీడీవో పరిశీలించారు. తనిఖీల్లో తగ్గిన వంద సిమెంట్​ బస్తాలపై పాఠశాల ప్రధానోపాధ్యాయున్ని ప్రశ్నించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.

nodal officer given report to officers about nadu nedu programme in melavayi primary school in ananthapur district
నాడు నేడు పనులపై మెలవాయి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తనిఖీలు

By

Published : Jun 26, 2020, 12:52 PM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం మెలవాయి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నాడు-నేడు పనుల పురోగతి తెలుసుకునేందుకు అధికారులు సందర్శించారు. తనిఖీల్లో భాగంగా వంద సిమెంట్ బస్తాలు తగ్గినట్లు నోడల్​ అధికారి గుర్తించారు. విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు.

ABOUT THE AUTHOR

...view details