ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 28, 2019, 11:22 PM IST

ETV Bharat / state

'సీఏబీను అడ్డుకోండి.. చొరబాటుదారుల నుంచి దేశాన్ని కాపాడండి'

రాజ్యాంగ విరుద్ధమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురంలో ధర్నా చేపట్టారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/28-December-2019/5521263_148_5521263_1577542948404.png
అనంతపురంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా

రాజ్యాంగ విరుద్ధమైన పౌరసత్వ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురంలో ధర్నా నిర్వహించారు. ఎన్​ఆర్సీ, సీఏబీలను వెనక్కి తీసుకోవాలంటూ.. నగరంలోని అంబేడ్కర్​ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. లేనిపక్షంలో శాంతియుత ధర్నాలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

అనంతపురంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా

ABOUT THE AUTHOR

...view details