ఓ గిరిజన విద్యార్థిని హత్యాచారానికి గురై మూడేళ్లవుతున్నా నిందితులను శిక్షించడం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విద్యార్థలు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. వీరికి గిరిజన విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపారు. ఈ కేసులో దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థిని హత్యాచారం కేసులో నిందితులను శిక్షించాలని విద్యార్థుల ఆందోళన - students protest in kalyanadurgam
అత్యాచారం, హత్యకేసుల్లో నిందితులను శిక్షించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విద్యార్థులు నిరసన తెలిపారు. అత్యాచార కేసుల్లో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
'హత్య కేసు నిందితుడిని కఠినంగా శిక్షించాలి'
ఇదీ చదవండి:
'కియా' వార్తలు... ఏది నిజం..?