ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దివ్యాంగ చిన్నారులకు ప్రభుత్వం అండ - తాజాగా కదిరి భవిత కేంద్రాన్ని సందర్శించిన ఎమ్యేలే సిద్ధారెడ్డి

ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్యేలే సిద్ధారెడ్డి చెప్పారు. వారికి అవసరమైన అన్ని సదుపాయలను కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అవసరమైన నిధులను కేటాయించినట్లు తెలిపారు.

MLA siddha reddy
దివ్యాంగ చిన్నారులు

By

Published : Oct 3, 2020, 4:44 PM IST

దివ్యాంగ చిన్నారుల పై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోందని అనంతపురం జిల్లా కదిరి ఎమ్యేలే సిద్ధారెడ్డి చెప్పారు. వారికి అవసరమైన పరికరాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు . ఈ తరుణంలో పట్టణంలోని "భవిత కేంద్రంలో" ప్రత్యేక అవసరాల పిల్లలకు కావలసిన పరికరాలను పంపిణీ చేశారు.

ఆ కేంద్రాల్లో పిల్లలకు మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్ర నిర్వాహకులు, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

Av

ABOUT THE AUTHOR

...view details