ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెరువులన్నీ నింపుతాం: ఎమ్మెల్యే పద్మావతి

నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ నీటితో నింపుతామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. అనంతపురం జిల్లా నార్పల మండలం బి. పప్పూరు చెరువులో జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

By

Published : Feb 24, 2020, 11:51 AM IST

MLA  Padmavathi participated in the Jalaharati program
ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

.

ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

ABOUT THE AUTHOR

...view details