ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజా సేవకులకు ప్రభుత్వం అండ' - Ananthapur

అనంతపురంలో మున్సిపాలిటీ కార్మికులకు, పేద ప్రజలకు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నిత్యావసర సరకులు అందించారు.

MLA distributed essentials to municipal workers
మున్సిపాలిటీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

By

Published : May 14, 2020, 12:01 PM IST

అనంతపురంలో మున్సిపాలిటీ కార్మికులకు, పేద ప్రజలకు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నిత్యావసర సరకులు అందించారు. చాందిని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాతూరులోని మసీదులో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

లాక్ డౌన్ వేళ స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు పేదలకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. ప్రజా సేవలో పాల్గొంటున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details