అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం కర్తనపర్తిలో లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్ హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు మహిళలు బోనం మోసి మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం సంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు నిర్వహించారు.
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు - కంబదూరు మండలం కర్తనపర్తి
కర్తనపర్తిలోని లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ బోనం మోసి మొక్కులు సమర్పించుకున్నారు.
![వైభవంగా లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4230700-898-4230700-1566647940422.jpg)
బోనం మోసిన ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్