ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పల్లె పిలుపులో.. మంత్రి శంకరనారాయణ - Accident

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల పరిధిలోని గ్రామాల్లో నిర్వహించిన పల్లె పిలుపు కార్యక్రమంలో మంత్రి శంకరనారాయణ పాల్గొన్నారు. స్థానిక సమస్యలపై ఆరా తీసిన ఆయన.. నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు

పల్లె పిలుపులో మంత్రి శంకరనారాయణ

By

Published : Jul 6, 2019, 4:47 PM IST

పల్లె పిలుపులో మంత్రి శంకరనారాయణ

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం జూలుకుంట, ఈదులబలాపురం గ్రామాల్లో రాష్ట్ర బి.సి సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ పల్లె పిలుపు కార్యక్రమంలో పాల్గొన్నారు. జూలకుంట గ్రామంలో ప్రజలు, డ్వాక్రా మహిళలు మంత్రికి స్వాగతం పలికారు. గ్రామంలో కలియతిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

Accident

ABOUT THE AUTHOR

...view details