మంత్రి గంటాశ్రీనివాసరావు పర్యటన
కేక్ కట్ చేసినట్టు విడగొట్టారు! - classrooms
అనంతపురం జిల్లా అమిద్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు, వసతుల కల్పన పనులకు మంత్రి గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఆయన వెంట శాసనమండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నారు.
![కేక్ కట్ చేసినట్టు విడగొట్టారు!](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2567467-896-90a3404c-9d16-4646-a9f2-2e0412a41573.jpg)
అమిద్యాలలో పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన