ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మూల్యం చెల్లించక తప్పదు' - సీ అండ్ ఐజీ చర్చ్​లో ప్రత్యేక ప్రార్థనలు తాజా వార్తలు

అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు... అనంతపురం జిల్లా కదిరిలోని క్లాక్‌టవర్ వద్ద ఉన్నసీ అండ్ ఐజీ చర్చి​లో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. మొండి వైఖరితో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని ఐకాస నాయకులు అభిప్రాయపడ్డారు.

jac special prayers in the church
కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి ప్రత్యేక ప్రార్థనలు

By

Published : Feb 26, 2020, 5:41 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ అనంతపురం జిల్లా కదిరిలో ఐకాస నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్లాక్ టవర్ సమీపంలోని సీ అండ్ ఐజీ చర్చిలో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ప్రార్థనలు చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.

కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి ప్రత్యేక ప్రార్థనలు

ABOUT THE AUTHOR

...view details