ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 21, 2020, 10:00 AM IST

ETV Bharat / state

విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్ర గాయాలు

విద్యుదాఘాతంతో.. ఓ ఉద్యోగికి తీవ్ర గాయాలైన ఘటన అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో జరిగింది. మెరుగైన చికిత్స కోసం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.

man injured with short circuit in nambulapoolakunta ananthapuram district
షార్ట్ సర్క్యూట్​తో ఉద్యోగికి తీవ్ర గాయాలు

అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలంలోని సౌర విద్యుత్తు ప్రాజెక్టులో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన రిషికేశ్ చౌదరి అనే ఇంజినీర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సిబ్బంది... బాధితుడిని కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. రిషికేశ్ పరిస్థితి విషమంగా ఉన్నందున వైద్యుల సూచన మేరకు అనంతపురం తరలించారు.

ABOUT THE AUTHOR

...view details