అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ఓ లారీ ప్రమాదానికి గురై డివైడర్ పైకి ఎక్కింది. డ్రైవర్ నిద్రమత్తులో జోగుతూ నడపడం వల్ల ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో లారీ ముందు భాగం నుజ్జయింది. ఈ వాహనం కర్ణాటక నుంచి కడపకు వెళ్తున్నట్లు గుర్తించారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
డివైడర్ పైకెక్కిన లారీ.. తప్పిన ప్రమాదం - lorry accident in kalyanadurgam
డ్రైవర్ నిద్రమత్తులో జోగుతూ నడపడం వల్ల ఓ లారీ డివైడర్ పైకెక్కిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

డివైడర్ పైకెక్కిన లారీ.. తప్పిన ప్రమాదం
డివైడర్ పైకెక్కిన లారీ.. తప్పిన ప్రమాదం
ఇదీ చూడండి: