ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమణ...బార్ నిర్వాహకులపై కేసు - అనంతపురంలో లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమణ

లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమంచి బార్ షాప్ తెరిచిన నిర్వాహకులపై అనంతపురం జిల్లా గుంతకల్లు ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

లాక్​డౌన్  నిబంధనలు అతిక్రమణ
లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమణ

By

Published : Mar 29, 2020, 7:42 AM IST

లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమణ

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బార్ అండ్ రెస్టారెంట్​ను తెరిచిన నిర్వాహకులపై అనంతపురం జిల్లా గుంతకల్లు ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం బార్లు, మద్యం దుకాణాలను తాత్కాలికంగా సీజ్ చేయగా...గంతకల్లులోని ఎస్వీ బార్ నిర్వాహకులు మాత్రం అధికారులు వేసిన సీల్​ను ట్యాంపర్ చేశారు. తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు...సీల్​ను తొలగించినట్లు గుర్తించారు. అనంతరం నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details