ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడుపు నొప్పి తాళలేక బీటెక్ యువతి ఆత్మహత్య - lady suicide in ananthapuram district

అనంతపురం జిల్లా మాలపురం గ్రామంలో బీటెక్​ చదువుతున్న మౌనిక అనే మహిళ సోమవారం ఉరి వేసుకుంది.

కడుపు నొప్పి తాళలేక బీటెక్ యువతి ఆత్మహత్య

By

Published : Sep 30, 2019, 11:39 PM IST

కడుపు నొప్పి తాళలేక బీటెక్ యువతి ఆత్మహత్య

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాలపురం గ్రామంలో విషాదం చోటు చేసుకున్నది. మౌనిక అనే బీటెక్ అమ్మాయి (22) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చాలా రోజులుగా మౌనిక కడుపు నొప్పితో బాధపడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే సోమవారం ఇంటిలో ఎవరూ లేని సమయాన ఫ్యాన్​కు ఉరి వేసుకుంది. ఇది గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆ మాటతో కుటుంబం ఒక్కసారిగా బాధతో కుప్పకూలింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details