ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విడపనకల్ సమీపంలో కర్ణాటక మద్యం స్వాధీనం

By

Published : Jun 28, 2020, 6:58 AM IST

అనంతపురం జిల్లా విడపనకల్ మండలం హావాలిగి సమీపంలో పోలీసులు కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు.

ananthapuram district
విడపనకల్ సమీపంలో కర్ణాటక అక్రమ మద్యం స్వాధీనం.

అనంతపురం జిల్లా కర్ణాటక సరిహద్దు హావాలిగి చెక్ పోస్ట్ సమీప పొలాల్లో నుంచి అక్రమంగా తరలిస్తున్న 262 మద్యం ప్యాకెట్లను పాల్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి అక్రమంగా సరిహద్దు దాటిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసుకుని ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details