ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టుబడిన కర్ణాటక మద్యం.. 1344 ప్యాకెట్లు, 7 బాటిళ్లు స్వాధీనం - karnataka liquor news in anantapur dst

అనంతపురం జిల్లాలోకి కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి 1344 మద్యం ప్యాకెట్లు, ఏడు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

karnataka liquor seized  in anantapur dst
karnataka liquor seized in anantapur dst

By

Published : Jun 28, 2020, 5:15 PM IST

అనంతపురం జిల్లా యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో కర్ణాటకు చెందిన 1344 మద్యం ప్యాకెట్లను, 7 బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక మద్యం ధర తక్కువగా ఉన్న కారణంగా.. అక్కడ నుంచి తెచ్చియల్లనూరు పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details