ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేర్వేరు దాడుల్లో కర్ణాటక మద్యం పట్టివేత - వేర్వేరు దాడుల్లో కర్ణాటక మద్యం పట్టివేత

అధికారులు నిర్వహించిన వేర్వేరు దాడుల్లో కర్ణాటక నుంచి ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్న మద్యం పట్టుబడింది. అనంతపురం జిల్లా మడకశిర స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో పోలీసులు కర్ణాటక మద్యం అమ్మకాలపై దాడులు నిర్వహించారు.

Karnataka liquor confiscation in different raids
వేర్వేరు దాడుల్లో కర్ణాటక మద్యం పట్టివేత

By

Published : Feb 9, 2021, 9:23 AM IST

అనంతపురం జిల్లా మడకశిర స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో పోలీసులు కర్ణాటక మద్యం అమ్మకాలపై దాడులు నిర్వహించారు. మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం ఆచార్యపాళ్యంలో మల్లప్ప అనే వ్యక్తిపై దాడి జరపగా.. బైక్​పై తరలిస్తున్న 32 కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టుబడింది.

మండలంలోని కేకాతి క్రాస్ వద్ద పల్లాలప్ప అనే వ్యక్తి ద్విచక్రవాహనంలో తరలిస్తున్న 212 మద్యం కర్ణాటక మద్యం ప్యాకెట్లను పట్టుకున్నారు. ఈ వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి, మద్యం, బైక్​లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​కు తరలించారు.


ఇదీ చదవండి: మరికాసేపట్లో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్​ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details