ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హావాలిగి చెక్​పోస్ట్​ వద్ద కర్ణాటక మద్యం పట్టివేత

By

Published : Jul 2, 2020, 9:21 AM IST

అనంతపురం జిల్లా హావాలిగి చెక్​పోస్ట్​ వద్ద ఎస్​ఈబీ అధికారుల తనిఖీల్లో కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తోన్న మద్యాన్ని పట్టుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేసి ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.

ananthapuram district
హావాలిగి చెక్​పోస్ట్​ వద్ద కర్ణాటక మద్యం పట్టివేత

అనంతపురం జిల్లా హావాలిగి చెక్​పోస్ట్​ వద్ద ఎస్​ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తి వద్ద కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని.. అతన్ని అరెస్టు చేశారు. ద్విచక్రవాహనాన్ని సీజ్​ చేశారు.

మోపిడి గ్రామానికి చెందిన వ్యక్తి నుంచి సైతం 25 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు. మద్యం అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details