ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపాను అత్యధిక మెజారిటీతో గెలిపించండి: జొన్నలగడ్డ - జొన్నలగడ్డ పద్మావతి

అనంతపురం జిల్లా శింగనమల వైకాపా అసెంబ్లీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించమని కోరారు.

జొన్నలగడ్డ పద్మావతి ఎన్నికల ప్రచారం

By

Published : Mar 20, 2019, 8:31 PM IST

జొన్నలగడ్డ పద్మావతి ఎన్నికల ప్రచారం
అనంతపురం జిల్లా శింగనమల వైకాపా అసెంబ్లీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. వైకాపానుఅత్యధిక మెజార్టీతో గెలిపించాలన్న ఆమె...నవరత్నాల గురించి ప్రజలకువివరించారు.

ABOUT THE AUTHOR

...view details