ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలు సీజ్ - jcb tractors seaz in ananthapuram

బ్రహ్మసముద్రంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

jcb tractors seaz in ananthapuram
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలు సీజ్

By

Published : Feb 1, 2020, 8:58 PM IST

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలు సీజ్

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. మండల సరిహద్దుల్లో ఉన్న వేదవతి నది నుంచి కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున ఇసుక తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గుమ్మగట్ట మండలానికి చెందిన 3 ట్రాక్టర్లు, ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details