కల్యాణ దుర్గంలో తెదేపా ప్రచారం
''సంక్షేమం కొనసాగాలంటే చంద్రబాబునే గెలిపించాలి'' - tdp
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి మాదినేని ఉమా మహేశ్వరనాయుడు.. ఎన్నికల ప్రచారం చేశారు. తెదేపా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఓటర్లను కోరారు.
![''సంక్షేమం కొనసాగాలంటే చంద్రబాబునే గెలిపించాలి''](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2899688-509-4dde8058-d6d9-4434-ac36-3191ee729fd7.jpg)
కల్యాణ దుర్గంలో తెదేపా ప్రచారం