ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 23, 2022, 9:51 AM IST

ETV Bharat / state

Ill Health: కస్తూర్బా విద్యాలయంలో బాలికలకు అస్వస్థత

Ill Health: అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలోని కస్తూర్బా విద్యాలయంలో.. 14 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. భోజనం తిన్న వెంటనే ఇలా జరగటంతో.. సిబ్బంది అప్రమత్తమై ఆసుపత్రికి తరలించారు.

Ill Health to students at kasturbha students at ellanuru in ananthapur
కస్తూర్బా విద్యాలయంలో బాలికలకు అస్వస్థత


Ill Health: అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలోని కస్తూర్బా విద్యాలయంలో.. 14 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన వెంటనే.. బాలికలు వెంటనే అస్వస్థతకు గురయ్యారు. కొందరు వాంతులు చేసుకోవడంతో సిబ్బంది అప్రమత్తమై స్థానిక ఆసుపత్రికి తరలించారు. 9 మంది విద్యార్థినులను మెరుగైన చికిత్స కోసం తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు.

ఇవీ చూడండి:

కస్తూర్బా విద్యాలయంలో బాలికలకు అస్వస్థత

కుండపోత వర్షాలు.. ఉప్పొంగిన వాగులు.. రాకపోకలకు అంతరాయం!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details