ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చెరువు ముందర తండా మారమ్మ ఆలయంలో హుండీ చోరీ..

By

Published : Jan 22, 2021, 3:17 PM IST

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం చెరువు ముందర తండాలోని మారమ్మ గుడిలో గుర్తుతెలియని దుండగులు హుండీ చోరీ చేశారు. గుడిలో తలుపులు పగలగొట్టిన దొంగలు.. హుండీని అపహరించుకు వెళ్లారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. కదిరి గ్రామీణ సీఐ మధు, ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి ఆలయ పరిసరాలను పరిశీలించారు.

hiundi theft in maramma temple at cheruvu mundara thanda
చెరువు ముందర తండా మారమ్మ ఆలయంలో హుండీ చోరీ

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం చెరువు ముందర తండాలోని మారమ్మ గుడిలో హుండీ చోరీకి గురైంది. గ్రామానికి సమీపంలోని మారమ్మ గుడిలో తలుపులు పగలగొట్టిన దుండగులు హుండీని అపహరించుకు వెళ్లారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కదిరి గ్రామీణ సీఐ మధు, ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి చెరువు ముందర తాండాకు వెళ్లి గుడిని పరిశీలించారు. గ్రామస్థుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details