జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డిపై ఒకే కేసు నమోదు చేయాలన్న పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇద్దరిపై వేర్వేరు కేసులు కాకుండా ఒకే కేసు నమోదు చేయాలని దాఖలైన పిటిషన్పై వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. బీఎస్-3 వాహనాలను బీఎస్- 4గా రిజిస్ట్రేషన్ చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిపై వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో వారివురిని పోలీసులు అరెస్టు చేశారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల వ్యాజ్యంపై తీర్పు రిజర్వు - జేసీ ప్రభాకర్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టు విచారణ
జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలపై ఒకే కేసు నమోదు చేయాలన్న వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యాజ్యంపై వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
![జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల వ్యాజ్యంపై తీర్పు రిజర్వు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు... తీర్పు రిజర్వు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8147042-1038-8147042-1595519882312.jpg)
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు... తీర్పు రిజర్వుజేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు... తీర్పు రిజర్వు