ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేతనాలు పెంచాలని ప్రభుత్వ వైద్యుల నిరసన - Government doctors protest to raise wages

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న తమకు వేతనాలు పెంచాలని అనంతపురంలో ఆస్పత్రి ముందు వైద్యులు నిరసన తెలిపారు. వైద్య వృత్తిలో ఉండి మరణించిన వారికి బీమా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

Government doctors protest to raise wages
వేతనాలు పెంచాలని ప్రభుత్వ వైద్యుల నిరసన

By

Published : Aug 20, 2020, 3:07 PM IST

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులకు వేతనాలు పెంచాలని అనంతపురంలో ఆస్పత్రి ముందు వైద్యులు నిరసన తెలిపారు. వైద్య వృత్తిలో ఉండి మరణించిన వారికి భీమా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వైద్య వృత్తిలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్న వారి పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు.

కరోనా వంటి విపత్కర సమయంలోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నామని.. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details