ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంట్లో నిద్రిస్తుండగా.. పండ్ల వ్యాపారి దారుణ హత్య - anantapur latest news

అనంతపురంలో దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

fruit merchant killed in anantapur
అనంతపురంలో పండ్ల వ్యాపారి హత్య

By

Published : Apr 15, 2021, 9:40 PM IST

అనంతపురం నగరంలో ఓ పండ్ల వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఉమానగర్​లో నివాసముంటున్న షేక్​ షా వలి అరటి పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపినట్లు బంధువులు తెలిపారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details