ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పత్తేపురంలో పర్యటించిన మాజీమంత్రులు - పరిటాల సునీత

అనంతపురం జిల్లా పత్తేపురం గ్రామంలో మాజీమంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, జిల్లా తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథి పర్యటించారు. స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు.

పత్తేపురంలో పర్యటించిన మాజీమంత్రులు

By

Published : Jul 7, 2019, 11:46 PM IST

పత్తేపురంలో పర్యటించిన మాజీమంత్రులు

అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం పత్తేపురం గ్రామాన్ని మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, జిల్లా తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథి సందర్శించారు. ఎన్నికల అనంతరం హత్యకు గురైన రాజు అనే తెదేపా కార్యకర్తను పరామర్శించేందుకు.. ఈ నెల 9వ తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వస్తున్నారు. ఆయన పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు తెదేపా నాయకులు పత్తేపురంలో పర్యటించారు.

ABOUT THE AUTHOR

...view details