కలుషిత ఆహారం తిని 9 మంది అస్వస్థత
పెళ్లి భోజనం మరుసటి రోజు తిన్నాక ఏమైందంటే? - 9 మంది అస్వస్థత
కలుషిత ఆహారం తిని తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. వివాహం నుంచి తీసుకొచ్చిన లడ్డూ, చక్కెర పొంగలిని మరుసటి రోజు తిన్న వారు ఆసుపత్రిపాలయ్యారు. అనంతపురం జిల్లా విడపనకల్లులో జరిగిన ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

food-poisoning