లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన పేదలకు అనంతపురం జిల్లా మడకశిరలో నీలకంఠ ట్రస్ట్ సభ్యులు అన్నదానం చేశారు. లాక్డౌన్ ఎన్ని రోజులుంటే అన్ని రోజులు అన్నదానం చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
మడకశిరలో మణికంఠ ట్రస్ట్ సభ్యుల అన్నదానం - manikanta trust news today
లాక్డౌన్తో ప్రజలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తినడానికి తిండి కరవై ఆకలితో అలమటిస్తున్నారు. అనంతపురం జిల్లా మడకశిరలో ఇలాంటి వారిని గుర్తించి స్థానిక మణికంఠ ట్రస్ట్ సభ్యులు అన్నదానం చేశారు.
![మడకశిరలో మణికంఠ ట్రస్ట్ సభ్యుల అన్నదానం food distribution in madakashira with manikanta trust members](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6878172-449-6878172-1587461592956.jpg)
మడకశిరలో మణికంఠ ట్రస్ట్ సభ్యుల అన్నదానం