అనంతపురం జిల్లా కల్యాణదుర్గం అటవీ రేంజ్ పరిధిలోని గోళ్ల పరిధిలోని అడవిలో మంటలు అంటుకున్నాయి. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అడవి కాలిపోయింది. శెట్టూరు అటవీ ప్రాంతంలో ఉన్న వందలాది విలువైన నీలగిరి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని.. అధికారులు ముందు జాగ్రత్త చర్యలను చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
అడవిలో మంటలు.. ఆహుతైన నీలగిరి చెట్లు - కళ్యాణదుర్గంలోని అడవిలో మంటలు
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పరిధిలోని అడవిలో.. మంటలంటుకున్నాయి. 20 ఎకరాల పరిధిలోని నీలగిరి చెట్లు బూడిదయ్యాయి.
![అడవిలో మంటలు.. ఆహుతైన నీలగిరి చెట్లు fire in forest at kalyanadurgam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6582821-226-6582821-1585468543482.jpg)
కాలుతున్న నీలగిరి చెట్లు
అడవిలో మంటలు.. ఆహుతైన నీలగిరి చెట్లు