ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతానికి గురై రైతు మృతి - అనంతపురంలో విద్యుధాఘాతానికి గురై రైతు మృతి

అనంతపురం జిల్లా ఎన్​ఎన్​పీ తండాలో విషాదం జరిగింది. పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన రైతు మోటార్ ఆర్పే క్రమంలో విద్యుధాఘాతానికి గురై మృతి చెందాడు.

విద్యుధాఘాతానికి గురై రైతు మృతి

By

Published : Nov 5, 2019, 5:43 PM IST

విద్యుదాఘాతానికి గురై రైతు మృతి

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఎన్ఎన్​పీ తండాలో విషాదం జరిగింది. తన పొలం సాగు చేయడానికి వెళ్లి అరుణ్​కుమార్​ అనే రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన అతను మోటార్ ఆఫ్ చేసే సమయంలో విద్యుత్ వైర్లు చేతికి తగలటంతో ప్రమాదానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details