ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి హామీ కూలీలను కలిసిన రఘువీరారెడ్డి - ఉపాధిహామీ కూలీలను కలిసిన మాజీ పీసీసీ అధ్యక్షుడు

అనంతపురం జిల్లా మడకశిర మండలం బంద్రేపల్లిలో పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉపాధిహామీ కూలీలతో ముచ్చటించారు. కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ చేతులు శుభ్రం చేసుకునేందుకు సబ్బులను పంచారు.

ex PCC  precedent distributes soaps to upadhihami workers
ex PCC precedent distributes soaps to upadhihami workers

By

Published : Jun 27, 2020, 10:27 PM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం బంద్రేపల్లి గ్రామంలో తన పొలం పక్కన ఉపాధి పనులు చేస్తున్న కూలీలను పీసీసీ మాజీఅధ్యక్షుడు రఘువీరారెడ్డి కలిశారు. పనికి తగిన వేతనం అందుతుందా అంటూ కూలీలను ఆరా తీశారు. కరోనా వైరస్ సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కూలీలకు చేతులు శుభ్రం చేసుకునేందుకు సబ్బులను అందజేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details