ETV Bharat / state
మడకశిరలో బైక్ షోరూం ప్రారంభించిన రఘువీరా - ద్విచక్ర వాహనంపై సందడి చేసిన రఘువీరా వార్తలు
వాహనం నడుపుతూ వెళ్తున్న ఈ నాయకుడిని గుర్తుపట్టారా? తన వాక్చాతుర్యంతో ఎంతటివారినైనా ఆలోచింపజేయగల సమర్థుడీయన. అనంతపురం జిల్లా నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగి.. పీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు నిర్వహించి.. ప్రస్తుతం తన నియోజకవర్గానికే పరిమితమైన సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి.. ఇలా దర్శనమిచ్చారు. మడకశిరలోని ఓ షోరూంలో కొత్త మోడల్ ద్విచక్రవాహనాన్ని ప్రారంభించి... కేక్ కట్ చేశారు. అదే బండిపై ఇలా చక్కర్లు కొడుతూ అలరించారు. కానీ.. హెల్మెట్ పెట్టుకోవడం మరిచారు.


ద్విచక్ర వాహనం నడుపుతున్న రఘవీరారెడ్డి
By
Published : Feb 13, 2020, 10:48 AM IST
| Updated : Feb 13, 2020, 6:26 PM IST
ద్విచక్ర వాహనం నడుపుతున్న రఘవీరారెడ్డి ఇవీ చూడండి:
Last Updated : Feb 13, 2020, 6:26 PM IST