అనంతపురం జిల్లా హిందూపురంలో రెడ్జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం ఇక్కట్లు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్ దాతల సహకారంతో నిత్యావసర వస్తువులను పంచిపెట్టారు. ఈ పంపిణీ కార్యక్రమం పూర్తిగా రెడ్జోన్ పరిధిలో ఉన్నందునా... పోలీసులు, మున్సిపల్ అధికారులు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ మాధవ్ ప్రారంభించారు.
రెడ్జోన్ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల పంపిణీ - ananthapuram latest covid news
హిందూపురంలోని రెడ్జోన్లలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఎంపీ గోరంట్ల మాధవ్ దాతల సహాయంలో నిత్యావసర వస్తవులను అందజేశారు. ప్రజలెవ్వరూ బయటకు రాకుండా ఈ కిట్లు ఇంటింటికి అందజేస్తామని తెలిపారు.
![రెడ్జోన్ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల పంపిణీ essentials door delivery distribution to poor people in hindupur redzones](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7001675-125-7001675-1588241011509.jpg)
రెడ్జోన్లో ఇంటింటికి నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ మాధవ్