ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా కేంద్రాలపై పోలీసుల దాడి.. బెల్లం ఊట ధ్వంసం

అనంతపురం జిల్లాలో నాటుసారా కేంద్రాలపై దాడి చేసిన పోలీసులు భారీగా నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1250 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు.

By

Published : Jul 12, 2020, 11:06 AM IST

enforcement attacks on liquor produe centres in ananthapuram district
నాటుసారా కేంద్రాలపై పోలీసుల దాడి

అనంతపురం జిల్లా గుడిబండ మండలం మందలపల్లి తాండ, ముత్తుకూరు తాండల్లో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. భారీగా నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 1250 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. గోపీనాయక్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరారైన అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details