మట్టి గడ్డలు మీదపడి.. హిటాచి వాహన చోదకుడు మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలో జరిగింది. తెల్లసుద్దను పొలాలకు తరలించేందుకు హిటాచి సహాయంతో ట్రాక్టర్లలో నింపుతుండగా.. ప్రమాదవశాత్తు మట్టిగడ్డలు అ పడి డ్రైవర్ కుమార్ మృతిచెందాడు. అతడిని చుక్కలూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేశారు.
మట్టిగడ్డలు మీద పడి.. వాహన చోదకుడు మృతి - crime news in anantapur dst
అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలో హిటాచి వాహన చోదకుడు.. ప్రమాదవశాత్తు మరణించాడు. మట్టిపెళ్లలు మీదపడి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
![మట్టిగడ్డలు మీద పడి.. వాహన చోదకుడు మృతి driver died in anantapur dst due to pedals jumped in work place](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7514096-213-7514096-1591525048372.jpg)
driver died in anantapur dst due to pedals jumped in work place