ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మట్టిగడ్డలు మీద పడి.. వాహన చోదకుడు మృతి - crime news in anantapur dst

అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలో హిటాచి వాహన చోదకుడు.. ప్రమాదవశాత్తు మరణించాడు. మట్టిపెళ్లలు మీదపడి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

driver died in anantapur dst due to pedals jumped in work place
driver died in anantapur dst due to pedals jumped in work place

By

Published : Jun 7, 2020, 4:21 PM IST

మట్టి గడ్డలు మీదపడి.. హిటాచి వాహన చోదకుడు మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలో జరిగింది. తెల్లసుద్దను పొలాలకు తరలించేందుకు హిటాచి సహాయంతో ట్రాక్టర్లలో నింపుతుండగా.. ప్రమాదవశాత్తు మట్టిగడ్డలు అ పడి డ్రైవర్ కుమార్ మృతిచెందాడు. అతడిని చుక్కలూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details