ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ కార్యాలయాలకు భూమి ఇచ్చిన దాతలు - Donor land assistance to government offices in rolla

అనంతపురం జిల్లా రొళ్ల మండలం దొడ్డేరి గ్రామ పంచాయితీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలకు దాతలు భూములు ఇచ్చారు.

ప్రభుత్వ కార్యాలయాలకు  దాతల భూమి సాయం
Donor land assistance to government offices

By

Published : Aug 5, 2020, 11:12 PM IST

అనంతపురం జిల్లా రొళ్ల మండలం దొడ్డేరి గ్రామ పంచాయితీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలకు దాతలు భూములు ఇచ్చారు. క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ భూమి లేనందున... భూమిచ్చే దాతలు ముందుకు రావాలని అధికారులు కోరారు. స్పందించిన ఆ గ్రామస్థురాలైన రమాదేవి కుమారుడు విజయ రంగేగౌడ్ వారి ఆధీనంలో ఉన్న 37 సెంట్ల భూమి దస్త్రాలను రొళ్ళ తహసీాల్దార్ కు అందజేశారు. వీరి దాతృత్వానికి తహసీల్దార్ హసీనా సుల్తానా అభినందించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details