ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పని ఇప్పించాలంటూ ఉపాధి కూలీల ఆందోళన - Employment wages dharna under CPI

నార్పల మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు ధర్నా చేశారు. పని కల్పించాలని డిమాండ్ చేశారు.

ananthapuram district
ఉపాధిహామీ కూలీలకు పని కల్పించాలని ధర్నా..

By

Published : May 16, 2020, 10:14 AM IST

అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు.. సీపీఐ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు ధర్నా చేశారు.

తమకు పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంపీడీఓ దివాకర్ స్పందించారు. ఉపాధి హామీ కూలీలు అందరికి పని కల్పిస్తామని హామీ ఇవ్వగా.. ఆందోళన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details